alt
బ్రేకింగ్ న్యూస్

Related Post

post

ఆర్బీఐ 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు భారీ ప్రైజ్ మనీతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు అర్హులు.

post

కడప స్టీల్ ప్లాంట్ కట్టించడం చేతకాని మాజీ సీఎం జగన్, సజ్జన్ జిందాల్ ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు దిగడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. జగన్, తానూ మంచి దోస్తుల‌మ‌ని సజ్జన్ జిందాల్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ⁠ముంబై నటి కాదంబరి జెత్వానీ ఒక కేసు పెడితే ఆమెను తొక్కాలని చూశారన్నారు. ⁠నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50నో 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోనేవాడ‌న్నారు. కానీ ⁠ఆమె న్యాయం కావాలని నిలబడిందని, ⁠ఆమె కలిసి మద్దతు కావాలని అడిగితే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. ⁠కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడతారా అని ప్రశ్నించారు. ⁠

post

ఆర్బీఐ 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు భారీ ప్రైజ్ మనీతో కూడిన క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న విద్యార్ధులు సెప్టెంబర్ 17 రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు అర్హులు.

post

కడప స్టీల్ ప్లాంట్ కట్టించడం చేతకాని మాజీ సీఎం జగన్, సజ్జన్ జిందాల్ ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు దిగడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. జగన్, తానూ మంచి దోస్తుల‌మ‌ని సజ్జన్ జిందాల్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. ⁠ముంబై నటి కాదంబరి జెత్వానీ ఒక కేసు పెడితే ఆమెను తొక్కాలని చూశారన్నారు. ⁠నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50నో 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోనేవాడ‌న్నారు. కానీ ⁠ఆమె న్యాయం కావాలని నిలబడిందని, ⁠ఆమె కలిసి మద్దతు కావాలని అడిగితే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. ⁠కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడతారా అని ప్రశ్నించారు. ⁠

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Instagram